Sunday, December 15, 2013

‘‘ దేవుడున్నాడు ’’ అనేవారూ ‘ దేవుడు లేడు ’ అనే వారిలో ఎవరు పరిపూర్ణులు !

‘‘ దేవుడున్నాడు ’’ అనేవారూ ‘ దేవుడు లేడు ’ అనే వారిలో ఎవరు పరిపూర్ణులు !



దేవుడున్నాడు అనే వారినీ, వేదాలను, దైవాన్ని నమ్మడం వలన మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారినీ ‘ ఆస్తికులు ’ అంటారు. దేవుడు లేడు అనే వారినీ, వేద ప్రమాణాన్ని అంగీకరించ కుండా, ధర్మశాస్త్రాలను విశ్వసించని వారినీ ‘‘ నాస్తికులు’’ అంటారు. ఇక ఆస్తికులు, నాస్తికులు వీరివురిలో ఎవరు పరిపూర్ణులు అని ప్రశ్నిస్తే ఇద్దరూ కారనే చెప్పాలి ఎందుకంటే.... ఒక ప్రక్క ఆస్తికులుగా ఉంటూనే తన స్వార్థం కోసం ఇతరులకి హాని తలపెట్టేవాడు పరిపూర్ణమైన ఆస్తికుడెలా అవుతాడు. అలాగే నాస్తికుడిగా జీవిస్తూ, నైతిక విలువలు పాటిస్తూ, ధర్మబద్దంగా నడిచే వారిని పూర్తిగా నాస్తికులనీ అనలేము, కాబట్టి దీనిని బట్టి చూస్తే వీరిద్దరిలో ఎవరూ పరిపూర్ణులు కారని తెలస్తుంన్నది.  

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...