గోకులాష్టమి రోజు అర్ధరాత్రి నైవేద్యం పెట్టేది ఎందుకో వివరించగలరు?
ఈ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా
చేసుకుంటారు. చిన్న కృష్ణుడి పాదముద్రలు ఇంటి
బైటనుంచి ఇంట్లోకి వేస్తారు. బుడి బుడి అడుగులతో
తమ ఇంట్లోకి చిన్ని క్రిష్ణయ్య రావాలని కోరుకుంటారు.
రాత్రి పన్నెండు గంటలకి అనగా శ్రీ కృష్ణుడు పుట్టిన
సమయానికి .....అప్పుడే పుట్టిన బాలకృష్ణునికి
నైవేద్యం పెడతారు.
ఇట్లు
మీ సుబ్రహ్మణ్య శర్మ
No comments:
Post a Comment