Sunday, December 15, 2013

గోకులాష్టమి రోజు అర్ధరాత్రి నైవేద్యం పెట్టేది ఎందుకో వివరించగలరు?

గోకులాష్టమి రోజు అర్ధరాత్రి నైవేద్యం పెట్టేది ఎందుకో వివరించగలరు?




ఈ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా 

చేసుకుంటారు. చిన్న కృష్ణుడి పాదముద్రలు ఇంటి 

బైటనుంచి ఇంట్లోకి వేస్తారు. బుడి బుడి అడుగులతో 

తమ ఇంట్లోకి చిన్ని క్రిష్ణయ్య రావాలని కోరుకుంటారు. 

  

   రాత్రి పన్నెండు గంటలకి అనగా శ్రీ కృష్ణుడు పుట్టిన 

సమయానికి .....అప్పుడే పుట్టిన బాలకృష్ణునికి 

నైవేద్యం పెడతారు.



ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...