యజ్ఞోపవితాన్ని దరించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. వేదాధ్యయనం నిత్యం చేయువాడు, దేవత అనుష్ఠానం చేయువాడు, శిఖను కలిగి ఉండు వాడు, బ్రహ్మ జ్ఞానం కలవాడు, మాంసదులను, మధ్యమును, పోగాకులను పర స్త్రీ సాంగత్య ధోరణి ఆస్వాదించనివాడు , సత్యమును, శౌచమును పాటించేవాడు బ్రహ్మణుడు. బ్రహ్మ నుంచి జన్మించినవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణునికి మరోపేరు ప్రజాపతి. అటువంటివారితో పూజాదికాలు జరిపించుకోవాలి. శుభం అగునని ధర్మసింధు శాసనం తెలియజేస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...
No comments:
Post a Comment