యజ్ఞోపవితాన్ని దరించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. వేదాధ్యయనం నిత్యం చేయువాడు, దేవత అనుష్ఠానం చేయువాడు, శిఖను కలిగి ఉండు వాడు, బ్రహ్మ జ్ఞానం కలవాడు, మాంసదులను, మధ్యమును, పోగాకులను పర స్త్రీ సాంగత్య ధోరణి ఆస్వాదించనివాడు , సత్యమును, శౌచమును పాటించేవాడు బ్రహ్మణుడు. బ్రహ్మ నుంచి జన్మించినవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణునికి మరోపేరు ప్రజాపతి. అటువంటివారితో పూజాదికాలు జరిపించుకోవాలి. శుభం అగునని ధర్మసింధు శాసనం తెలియజేస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....

No comments:
Post a Comment