Wednesday, October 17, 2018

సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?


ఏ  శుభకార్యములో  లేని  విధంగా  సీమంతం  సమయములో  గర్భినికి  అందరు  గాజులు  తొడుగుతారు .  ఐదోతనంతో   పాటు  పండంటి  బిడ్డను  కనాలని  ఆశిర్వాదిస్తారు . అలా  గాజులు  తొడిగే  కార్యములో  చక్కని  పరమార్థం  దాగుంది . గర్భం  ధరించిన  స్రీ  గర్భకోశం  మీద  కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.

        అందుకే ఏడో నెలలో   శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత  గాజులు  తొడుగుతారు .  చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై  సరియైన   ఒత్తిడి వచ్చి  సుఖప్రసవం జరుగుతుంది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...