తప్పు ఎవరు చేసిన తప్పే. మగవాడు చేసిన దానికి నరకలోకంలో శిక్షలు స్రిలతో పాటే. ఐతే పాతివ్రత్యాన్ని పెట్టకపోవటానికి కారణం, పురుషుడు తప్పు చేస్తే వంశం చెడదు. అదే స్రీ తప్పు చేస్తే ఆ వంశమే కకావికలమైపోతుంది . పితృదేవతలు వంశకళంకంతో విలవిలలాడిపోతారు. స్రీ తప్పు చేస్తే భర్త ముందుతరాల వారందరికీ ద్రోహం చేసినట్టే
Wednesday, October 17, 2018
అడవారిలాగా మగవారికి పాతివ్రత్య నియమం ఎందుకు పెట్టలేదు?
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
శ్రీనాథుడు- రాజసంతో బతకడమెలాగో తెలిపిన కవిసార్వభౌముడు. కష్టాల్ని కూడా సరసంగా స్వీకరించడం తెలిసినవాడు. శ్రీనాథుడు జన్మించింది 1370లో కాల్పట...
-
ఈయన శైవకవులలో రెండవవారు. ఆయన శివకవిగా, కవి మల్లునిగా ప్రసిద్ధి చెందారు. మల్లికార్జున పండితుడు (1120-1180) ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిం...
No comments:
Post a Comment