Wednesday, October 17, 2018

అడవారిలాగా మగవారికి పాతివ్రత్య నియమం ఎందుకు పెట్టలేదు?


తప్పు ఎవరు చేసిన తప్పే.  మగవాడు చేసిన దానికి నరకలోకంలో  శిక్షలు స్రిలతో పాటే.  ఐతే  పాతివ్రత్యాన్ని పెట్టకపోవటానికి కారణం, పురుషుడు తప్పు చేస్తే వంశం  చెడదు.  అదే  స్రీ  తప్పు చేస్తే ఆ వంశమే కకావికలమైపోతుంది .  పితృదేవతలు వంశకళంకంతో విలవిలలాడిపోతారు.  స్రీ  తప్పు  చేస్తే  భర్త ముందుతరాల వారందరికీ  ద్రోహం చేసినట్టే

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...