అమ్మ జీడిపప్పు గారు (శివరాత్రి ఎలా ఏర్పడింది)? ప్రళయ కాలంలో బ్రహ్మ, అతను సృష్టించిన సర్వజీవరాసులు అతలాకుతలమయ్యే అంతిమదశలో ఉమా మహేశ్వరి పరమశివుణ్ణి ధ్యానించింది. ఆ రాత్రంతా నాలుగు జాములుఅర్చనలు ఆచరించి పరమశివుణ్ణి ఒక వరం కోరింది. "రాత్రంతా మేలుకొని నేను మీ నామస్మరణ చేసి, పూజా రాధనలు గావించినందువల్ల, మీ పవిత్ర నామం పేరిట దేవతలు, మానవులు శివరాత్రి అనేపండుగా చేసుకోవాలి. శివరాత్రి నాడు సూర్య అస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారికి సర్వ భోగాలు మోక్షం ప్రసాదించాలి, అనుగ్రహించండి స్వామీ "అని పరమశివుణ్ణి వేడుకుంది. శివుడు ప్రత్యక్షమై "అందరు శివరాత్రి జరుపుకుంటారు "అని వరం ప్రసాదించాడు. కాబట్టి మనము శివరాత్రి చేసి శివుని నామస్మరణతో ఆ నాడు గడపాలి
Friday, May 1, 2015
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
శ్రీనాథుడు- రాజసంతో బతకడమెలాగో తెలిపిన కవిసార్వభౌముడు. కష్టాల్ని కూడా సరసంగా స్వీకరించడం తెలిసినవాడు. శ్రీనాథుడు జన్మించింది 1370లో కాల్పట...
-
ఈయన శైవకవులలో రెండవవారు. ఆయన శివకవిగా, కవి మల్లునిగా ప్రసిద్ధి చెందారు. మల్లికార్జున పండితుడు (1120-1180) ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిం...
No comments:
Post a Comment