కొందరు ఎలాంటి ప్రణాళికలూ లేకుండా పెళ్లయిన వెంటనే పిల్లలను కంటుంటే.. మరికొందరు ఉద్యోగంలో కుదురుకున్నాక, జీవితంలో స్థిరపడ్డాక కంటామంటూ ఏళ్లకేళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరైతే 35 ఏళ్లు దాటాక గానీ సంతానం గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. మహిళలు రజస్వల అయిన దగ్గర్నుంచీ ప్రతి నెలా అండాశయంలోని అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల సంఖ్య బాగా పడిపోతుంది. ఇక మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతూ వస్తుంది. మగవారు 40 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టబోయే పిల్లల్లో ఆటిజమ్ తలెత్తే అవకాశమున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సంతానం కనటాన్ని మరీ త్వరగా లేదా మరీ ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మహిళలు 21-29 ఏళ్ల మధ్య గర్భం ధరించేలా చూసుకోవటం మంచిది
Sunday, February 17, 2019
గర్భధారణకు ఏది మంచి వయసు?
కొందరు ఎలాంటి ప్రణాళికలూ లేకుండా పెళ్లయిన వెంటనే పిల్లలను కంటుంటే.. మరికొందరు ఉద్యోగంలో కుదురుకున్నాక, జీవితంలో స్థిరపడ్డాక కంటామంటూ ఏళ్లకేళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరైతే 35 ఏళ్లు దాటాక గానీ సంతానం గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. మహిళలు రజస్వల అయిన దగ్గర్నుంచీ ప్రతి నెలా అండాశయంలోని అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల సంఖ్య బాగా పడిపోతుంది. ఇక మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతూ వస్తుంది. మగవారు 40 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టబోయే పిల్లల్లో ఆటిజమ్ తలెత్తే అవకాశమున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సంతానం కనటాన్ని మరీ త్వరగా లేదా మరీ ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మహిళలు 21-29 ఏళ్ల మధ్య గర్భం ధరించేలా చూసుకోవటం మంచిది
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
శ్రీనాథుడు- రాజసంతో బతకడమెలాగో తెలిపిన కవిసార్వభౌముడు. కష్టాల్ని కూడా సరసంగా స్వీకరించడం తెలిసినవాడు. శ్రీనాథుడు జన్మించింది 1370లో కాల్పట...
-
ఈయన శైవకవులలో రెండవవారు. ఆయన శివకవిగా, కవి మల్లునిగా ప్రసిద్ధి చెందారు. మల్లికార్జున పండితుడు (1120-1180) ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిం...
No comments:
Post a Comment