Saturday, March 3, 2018

ధనము.. మతము.. పేదరికం..:

ఒక పేదవాడు ఎన్నొ కష్టాలకి ఓర్చి బ్రతుకుతున్నాడు. హాయిగా ఉన్నాడు. చాలా ప్రశాంత వదనంతో ఉంటాడు ఎప్పుడు చూసినా.. కాకపోతే ఆర్ధిక స్థోమత లేదు.. నిరంతరం కష్టాన్ని నమ్ముకొని బ్రతుకు సాగిస్తూ ఉన్నాడు.
ఉన్నదానిలో ఉన్నతంగా వుండే ప్రకృతి ప్రేముకుడు.

"ఇలాంటి వాడికి ఒక క్రీస్టియన్ ఎదురయ్యాడు. ఎంతో జాలి కూడా చూపాడు. ఇంతలోనే బుద్ధి కూడ చూపించాడు."

ఎందుకు మీకు అంతమంది దేవుళ్ళు. దేవతలు? ఒకడేమో తొండంతో ఉంటాడు. ఇంకొకడేమో పాముతో ఉంటాడు. మరొకడు పక్షిమీద ఉంటాడు. మరొకడు మూడు తలకాయలు ఉంటాయి. ఇంకొకడు జనాన్ని చంపడానికి తాడు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంతమంది ఉన్నారు కదా! ఎప్పుడైనా నిన్ను ఆదుకున్నారా! ఆడుకుంటే నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? మా మతంలో చూడు ఒక్కడే దేవుడు. నువ్వు ఎన్ని పాపాలు చేసిన క్షమిస్తాడు. నిన్ను ధనవంతుడిని చేస్తాడు. దేవుళ్ళు అని చెప్పుకునే ఆ రాళ్ళని, దెయ్యాల వంటి ఆ ఆకారాలని వదిలేసి మా మతంలో చేరు. రాళ్ళని మొక్కుతారు. పాముల్ని మొక్కుతారు. చేట్టుల్ని పుట్టల్ని మొక్కుతారు. ఏమిటా పిచ్చి అసలు అని బ్రెయిన్ వాష్ చేశాడు.

అప్పుడు పేదవాడు ఇలా అన్నాడు.
నిజమా అండి. మతం మారితే ధనవంతుడు అవుతారా? ఎలాగండి? దేవుడంటే మారతాడని తెలుసు..కాని డబ్బు ఎలా వస్తుంది? అలా వస్తే మీరు ప్రపంచంలో ఉన్న 204 దేశాలలో ప్రచారం చేశారు కదా! ఆయా దేశాలలో అడుక్కుతినేవారు ఉన్నారు. అసలు ఆయా దేశాల సంస్కృతులే మార్చేశారు. మరి ఆ దేశాలలో పేదరికం ఎందుకు పోలేదు? ఉదాహరణకు ఆఫ్రికాలో అత్యంత పేద దేశాలైన కెన్యా, జింబాబ్వే, వంటి 50 కి పైగా క్రిస్టియాన్ దేశాల్లో అంతేకాదు ఆఫ్ఘసిస్తాన్, సోమాలియా వంటి 40 కి పైగా ఇస్లామిక్  అత్యంత దుర్భరమైన పరిస్థితి ఉంది కదా?? మరి వారి పరిస్థితిని మీ మతాలు ఎందుకు మార్చలేకపోతున్నాయి??

నేను పెదవాడినే కావచ్చు. కాని నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన సంస్కృతి, వాళ్ళకి వాళ్ళ పూర్వికులు ఇచ్చిన సంస్కృతిని నాశనం చేసి వారికి ద్రోహం చేయలేను. మాదేశం మీద 2000 సంవత్సరాలకి పైగా ఎందఱో దాడులు చేశారు మొత్తం 198 దేశాలపైగా దాడులు చేసి వారి వారి సంస్కృతులు నాశనం చేసి పబ్బం గడుపుకున్నారు. మీరు నాశనం చేసిన 198 దేశాలు ఈరోజు తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. కాని వారికంటే ఘోరంగా ఈ భారతదేశం మీద 2000 సంవత్సరాల పైగా దాడులు చేసి ఎన్నో గ్రంధాలు, వారసత్వ చిహ్నాలు నాశనం చేసి, ఎన్నో లక్షల కోట్ల రూపాయల సంపద దోచుకెళ్ళి ఈ దేశాన్ని, దేశ సంస్కృతిని కూడా దెబ్బతీయాలని ప్రయత్నించారు.
అయినా ఏమైనా సాధించారా?
అసలు నీకు ఇంగ్లాండ్ తెలుసా?
        
దానిని రవి అస్తమించని బ్రిటిష్ #క్రైస్తువులు సామ్రాజ్యం అని అనేవారు.. ఎందుకంటే ప్రపంచం అంతా ఆక్రమించి సూర్యుడు ఎక్కోడో ఒకచోట ఉదయించే ఉండేలా. ఆ బ్రిటన్ రాణి నెత్తి మీద ఏమి ఉంటది కిరీటం. 
ఆ కిరీటం మీద ఏమి ఉంటది.. ?

కోహినూర్ వజ్రం ఉంటది.

ఈ దేశం లో (అదీ కూడా మన తెలుగు రాష్ట్రం లో) దొరికిన రాయి ని ఆ  #బ్రిటస్ #క్రైస్తువులు పాలిస్తున్న రాణి కిరీటం మీద ఉంది.

ఈ దేశపు మట్టిలో లో పుట్టిన కోహినూర్ వజ్రం కి అంత విలువ ఉంటే..
ఈ దేశం లో పుట్టిన #ధర్మం కి ఎంత విలువ ఉండాలి? అలాంటి ఈ మట్టి లో పుట్టిన మనం ఈ దేశం కోసం, మన ధర్మం కోసం ఎంత తపన పడాలి???

మనం దేశాన్ని  #క్రైస్తువులు #మొగలయులు #విదేశీయులు ఎంత కొల్లగొట్టారో, ఎంత నాశనం చేశారో, ఎంత సంపద దోచుకెళ్లారో చెప్పడానికి కోహినూర్ ఒక చిన్న ఉదాహరణ..

వీలున్నప్పుడు కోహినూర్ విలువ గూగుల్ లో వెతుకు..
మీరు ఎవరికి సేవ చేస్తామని వస్తున్నారు? ఎవరిని సంపాదన పెంచుకోమని చెబుతున్నారు? పేదవారికి మరియు  రోగులకే కదా! మీరు మతం పేరుతో ఆక్రమించిన 198 దేశాలలో రోగులు కాని పేదవారు కానీ లేరా? వారిని పట్టించుకోండి ముందు. నా పేదరికం ఎప్పుడూ నాకు కష్టం కాదు.

ఇక దేవుళ్ళ విషయంలోకి వస్తే వీచేగాలి, మండే అగ్ని, త్రాగే నీరు, నడిచే భూమి ఇవి అన్నిటికి ఆధారం. సర్వప్రాణుల మనుగడకి మూలం. అందుకే వాటిని పూజిస్తాం. గౌరవిస్తాం. వాటి వలన మనం బ్రతుకుతున్నాం. ఒకరికి దాహం వేసి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు గ్లాసుడు నీళ్ళు ఇస్తే ఎంతో కృతజ్ఞతగా ఉంటాడు? అలాంటిది జీవితకాలం ఆహారాన్ని, గాలిని, నీటిని అందించే ఈ సృష్టిని నేను ఎంత గౌరవించాలి? అందుకే వాటిని పూజిస్తాం. వాటికి ఆధారమైన దైవాన్ని పూజిస్తాం.
Courtesy- Danvi Srinivas

"చివరికి విష సర్పాన్ని పూజిస్తున్నాం అన్నావ్ కదా! ఆ విష సర్పాలని పూజిస్తున్నాం కనుకనే మీలాంటి విషం కక్కేవారిని ఇంకా ఇక్కడ బ్రతకనిస్తున్నాం."

అనగానే నోటి వెంట మాట రాలేదు...
మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు...
ఇది భారదేశ గొప్పదనం..ఔన్నత్యo..

పాఠమా..?? గుణ పాఠమా??
*************************
మన చరిత్ర పుస్తకాల్లో మొగలుల, ఐరోపా వారు మన దేశం పైన దాడి చేసినట్టు ఉంటుంది..

ఆ పాఠాలు భీభత్సంగా చదివటం, గుర్తుపెట్టుకొని, బట్టి పట్టేసి పరీక్షల్లో రాసేసి మార్కులు సంపాదిస్తాం మనం..

నిజానికి మన దేశం తో విదేశీయులు వ్యాపారమ్ చేసుకుంటాం అని వచ్చి...మన దేశాన్ని ఆక్రమించుకొని మన వాళ్ళని నాశనం చేసి, ఇక్కడ సంపదలను దోచుకుని పోతే.. ఆ పాఠాలు పుస్తకాల్లో చదివినప్పుడు కనీసం కళ్ళల్లో నీరు తిరగడం కాదు గాని.. మెదడు లో ఒక సందేహం కూడా రాదు..

ఏమిటా సందేహం అంటే విదేశీయులు 1000 ఏళ్ల పాటు మన దేశాన్ని దోచుకున్నారు కదా.. వాళ్ళు మన దేశం ఎంత సంపద ని దోచుకున్నారు?? వాళ్ళ వల్ల మనకి ఆర్థికంగా ఎంత నష్టం జరిగింది అని...

మన చరిత్ర పుస్తకాల్లో మన దేశానికి గవర్నర్ జనర్నల్ గా పని చేసిన (దేశాన్ని దోచుకున్నవారికీ హెడ్) వాళ్ళ లిస్టు తో పాటు వాళ్ళ హాబీస్, ఏ రంగు ఇష్టం, ఏ వంట ఇష్టం ఇలాంటి దిక్కు మాలిన అన్నిటిని యాడ్ చేేశారు కానీ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్ళని మాత్రం గాంధీ, నెహ్రు అని ఆపేశారు.. అలా ఉంటాయి మన సిలబస్ లు

కనీసం మన దేశం నుండి ఎంత సంపదను ఎవరు దోచుకున్నారో కూడా తెలీదు.. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు.. పాఠ్య పుస్తకాల్లో పెట్టరు..

మన దేశం నుండి విదేశీయులు దోచుకున్న సంపద:-

చాలా మంది అమయూకులకి మన దేశం వెనుక బడిన దేశం అని ఒక అపోహ...

ప్రపంచం లో ఏ దేశం కూడా మనలా 1000 సం. లు దోచుకోబడలేదు.. దేశానికి కూడా మనలా అన్ని దేశాలు వారు, అన్ని జాతుల వారు దండయాత్ర లు చేయలేదు..

మన వద్ద ఉన్న జ్ఞానం, సంపద అవతలి దేశాల వద్ద అసలు లేకపోవడం వల్ల ఎన్నో దేశాలు వారు మనల్ని దోచుకోవాడినికి వచ్చారు..

అంగస్ మాడిన్సన్, బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త, రాసిన the world economy, a millionial perspective అనే పుస్తకం లో ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఆయా దేశాలు వాటా గురించి రాసారు..

సుమారు 2000 సం. క్రితమే మన దేశం ప్రపంచం లో 33% పైగా స్థూల జాతీయ ఉత్పత్తి మనవద్దే నుండే ఉండేది అని వివరించారు, అది మొగలులు వచ్చాక అది 25% తగ్గిందని, ఆ తరువాత బ్రిటీష్ వారు వచ్చి వెళ్లేనాటికి నాటికి అది 4% కంటె తగ్గినదని వివరించారు..

దాదాబాయి నౌరోజి రాసిన poverty and un british rule in india పుస్తకం లో బ్రిటిష్ వాళ్ళ దోపిడీ ని లెక్కకట్టారు 1757 - 1947 సంవత్సరం వరకు జరిగిన దోపిడీని వడ్డీతో లెక్క కడితే 600,000,000,000,000 (600 ట్రిలియన్ పౌండ్లు.. రూపాయాల్లో అయితే 80
రేట్లు ఎక్కువ ఈ సంఖ్యకి)

మన దేశ సంపదను ఎంత దోచుకున్నారు అనే దానికి చిన్న ఉదాహరణ విజయనగర కోట.. రాక్షస తంగడి యుద్ధం తరువాత విజయనగర కోట లో ఉన్న బంగారం ని 6 నెలలు పాటు ప్రతి రోజు దోచుకున్నారు.. దోచుకున్న బంగారం వందల సంఖ్య లో ఏనుగుల మీద ఆ బంగారం ని రవాణా చేసారు బహుమని సుల్తాన్ లు..

బ్రిటిష్ రాణి కిరీటం లో ఉండే కోహినూర్ వజ్రం విలువ ఇప్పుడు దాదాపు 100 కోట్లు డాలర్లు (రూపాయల్లో మారిస్తే 60 రేట్లు పైన)..

అస్సలు బ్రిటిష్ మ్యూజియాల్లో ఉండే మన దేశ సంపద విలువ లెక్కకట్టలేం..

ఒక అంచనా ప్రకారం భారత దేశం నుండి విదేశీయులు దోచుకున్న సొమ్ము కొన్ని వేల లక్షల కోట్లు అని..

ఇంకో ఘోరమైన నిజం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపిని వాళ్ళు మన దేశం నుండి దోచుకున్న సంపదతో యూరప్ లో ఏకంగా బ్యాంకులు కట్టుకున్నారు.. ఇప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ని స్థాపించిన రూథర్ షీల్డ్ కుటుంబం వాళ్ళే ప్రపంచ బ్యాంకు, ప్రపంచ రాజకీయాలను సైతం శాసిస్తున్నారు..

ఇంత పెద్ద దోపిడీ మన దేశం లో జరిగింది.. ఇలాంటి చరిత్ర ని 10 పేజీలకు మన సోషల్ స్టడీస్ పుస్తకాలో సిలబస్ పెట్టడం మన దౌర్భగ్యం.. ఆ 10 పేజీల చరిత్ర 10 మార్కులకి పరీక్షల్లో రాసి చేతులకి దులుపుకోవడం మన దరిద్రం..

నేను చూసా... మరి దారుణంగా డిగ్రీ సిలబస్ ల్లో బ్రిటిష్ వారి వల్ల భారత్ ఆర్థిక అభివృద్ధి జరిగింది అని పెట్టారు.. రేపు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సేవా సంస్థ అని కూడా రాస్తారేమో..!!

ఇక్కడ నేను కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే రాసాను.. సామాజిక, మానసిక, శరీరాక, ఆధ్యాత్మిక, ఇతర దోపిడీ లు గురించి చెప్పాలంటే ఒక పోస్ట్ లో కష్టం అని..

అందుకే విదేశీయులు మునకు చేసిన అన్యాయం పుస్తకం లో పాఠం కాదు.. మన జీవితాలకు గుణపాఠమ్ కావాలి..
విదేశి మతాలను తరిమి కొట్టాలి..

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...